జనసేన రాజమండ్రి నగర కార్పొరేషన్ అధ్యక్షులుగా నియమితులైన యర్నాగుల శ్రీనివాస్ ని అభినందించిన కందుల దుర్గేష్

రాజమండ్రి నగర కార్పొరేషన్ జనసేన పార్టీ అధ్యక్షులుగా నియమితులైన యర్నాగుల శ్రీనివాస్ ని అభినందిస్తూ పార్టీ యొక్క భవిష్యత్ కార్యచరణ వివరించిన జనసేనపార్టీ జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్. ఈ కార్యక్రమంలో రాజమండ్రి అర్బన్ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, జామి సత్యనారాయణ, వై.వి.డి ప్రసాద్, దాసరి గుర్నాదరావు, బాషా మరియు ఇతర జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.