సలీం మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన కందుల దుర్గేష్

రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామ ముస్లిం సోదర జనసైనికులు ఆధ్వర్యంలో జరుగుతున్న సలీం మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ మరియు మాజీ మండల అధ్యక్షులు శ్రీ చెరుకూరి రామారావు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.