అమలాపురంలో వంగవీటి మోహన రంగాకి నివాళులు అర్పించిన జనసేన

అమలాపురం, కురసాల వారి వీధిలో వంగవీటి మోహన రంగా 33వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అమలాపురం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీ శెట్టిబత్తుల రాజబాబు, జనసేన పార్టీ నాయకులు సుధ చిన్న, ఆకుల బుజ్జి, కోడూరి బాబీ, కునంశెట్టి రాజేష్, తోట రాము, కొమ్మిరెడ్డి రాంబాబు, గండి స్వామి, వాకపల్లి దుర్గబాబు, కలిగినీడి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.