జనసేన నాయకుని వ్యాపారానికి శుభాకాంక్షలు తెలిపిన కందుల దుర్గేష్

రాజోలు జనసైన నాయకులు శ్రీ కోళ్ళ బాబి శ్రీ ‘మా’ డ్రికింగ్ వాటర్ ప్లాంట్ ప్రారంభమైన సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీ కందుల దుర్గేష్, జిల్లా కార్యదర్శి శిరిగినీడి వెంకటేశ్వరరావు బాబికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండాబత్తుల తాతాజి, ఇంటిపల్లి ఆనందరాజు, జాలెం శ్రీనివాస్ రాజా, అడబాల తాతాకాపు, పోతుకాశి, తులా ఆది, కంకిపాటి నర్సిరావు, మద్దింశెట్టి సుబ్బారావు మరియు చింతా ప్రసాద్ పాల్గొన్నారు.