కలెక్టర్ ను కలిసిన కందుల దుర్గేష్

తూర్పుగోదావరి జిల్లా, శనివారం జిల్లా కలెక్టర్ ని కలిసి జగ్గంపేట నియోజకవర్గం అచ్యుతాపురం గ్రామంలోని 33కెవి హై టెన్షన్ లైన్స్ తీవ్రత గురించి వివరించి మరియు దీని గురించి జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర చేస్తున్నటువంటి ఆమరణ దీక్షను తెలియజేసిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్.