జనసైనికుల క్షేమ సమాచారాన్ని తెలుసుకున్న కాంతి శ్రీ

ఎచ్చెర్ల నియోజక వర్గం, లావేరు మండలం ఇటువలే చిన్నయ్యపేట గ్రామానికి చెందిన జనసైనికులు భోగాపురం రాజేష్, గేమ్ ఆడుతుండగా క్రీడా ప్రాంగణంలో కాలుకి గాయమై ఆరోగ్యం క్షీణించింది.. గురువారం జనసేనపార్టీ, ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు కాంతి శ్రీ రాజేష్ ను, వారి కుటుంబ సభ్యులని కలసి.. వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల జనసేనపార్టీ జనసైనికులు, మరియు గ్రామ యువత, తదితరులు పాల్గొన్నారు.