హరి రామ జోగయ్య ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

ఆచంట: కాపు సంక్షేమ సేన అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు చేగొండి హరి రామ జోగయ్యను కాపు సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతు కాశీ, మామిడికుదురు మండలం సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు, పెదపట్నంలంక ఎంపీటీసీ కొమ్ముల జంగమయ్య, పెదపట్నం గ్రామ జనసేన అధ్యక్షుడు బళ్ళ సతీష్ తదితరులు గురువారం హరి రామ జోగయ్యను వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసారు.