ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు సాగుదాం

నెల్లూరు: నెల్లూరు నగర తెలుగు దేశం ఇన్ చార్జ్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి జనసేనపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ను వారి నివాసంలో కలసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు సాగుదాం అంటూ పిలుపునిచ్చారు.