వారాహి యాత్ర విజయవంతం కావాలని మడకశిర జనసేన ప్రత్యేక పూజలు

మడకశిర: వారాహి యాత్ర విజయవంతం కావాలని మడకశిరలో శ్రీ మెట్టబండ ఆంజనేయ స్వామి గుడిలో మడకశిర జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మడకశిర పట్టణ అధ్యక్షుడు యశ్వంత్, మడకశిర మండల అధ్యక్షుడు శివాజీ, సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్, ఎస్.వి శ్రీనివాస్, హరీష్, నరసింహ మూర్తి పాల్గొన్నారు.