మదనపల్లి నియోజకవర్గాన్ని జిల్లాను చేయాలి

మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గం జిల్లాను చేయాలి అని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఈ విషయం గురించాలని మదనపల్లి జేఏసి సమావేశం గురువారం మదనపల్లి బిటి కళాశాల శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహానికి పూల మాల వేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత పాల్గొన్నారు.