అశోక్ గజపతి రాజుని మర్యదపూర్వకంగా కలసిన లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గం: 2024 సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి లోకం మాధవి ఎంపికైన సందర్భంగా మాజీ కేంద్రమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు మరియు వారి కుమార్తె శ్రీమతి అతిథి విజయలక్ష్మి గజపతిరాజుని తమ స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.