యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

శ్రీకాకుళం: ఉత్తరాంధ్రవెనకపాటు వలసలు అంశాల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన యువశక్తి కార్యక్రమంలో జనవరి 12వ తారీఖున రణస్థలం శ్రీకాకుళం జిల్లా తరలివచ్చి విజయవంతం చెయ్యగలరని తుమ్మి లక్ష్మి రాజ్ (ఉత్తరాంధ్ర మహిళ రీజనల్ కో అర్డినేటర్) మరియు విజయనగరం జిల్లా గిరిజన నాయకులు యువశక్తి కార్యక్రమం మీడియా విభాగం సభ్యులు తుమ్మి అప్పలరాజు దొర కోరారు.