చిత్రాడ వెలమపేట రామాలయం దగ్గర ధనుర్మాస దీక్షలో పాల్గొన్న మాకినీడి శేషుకుమారి

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో గ్రామప్రజల ఆహ్వానం మేరకు కేదారిశెట్టి వెంకన్నబాబు ఆధ్వర్యంలో చిత్రాడ వెలమపేట రామాలయం దగ్గర ధనుర్మాస పూజకు విచ్చేసిన పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులు మొగిలి అప్పారావు, గొల్లప్రోలు మండలం అధ్యక్షులు అమరది రామకృష్ణ వల్లి, చిత్రాడ జనసేన పార్టీ ఎంపిటిసి – దూలపల్లి రత్నం, 6వార్డు మెంబర్ శిగటాపు విజయ రామలక్ష్మి(రాజు), శిగటాపు నారాయణ రావు, బస్వా కృష్ణ, కోటిపల్లి గోపి, బావిశెట్టి శివ నందీశ్వరరావు, పుణ్యమూర్తుల సూర్యనారాయణమూర్తి, మేళం బాబి, బుర్రా విజయ్ యండ్రపు శ్రీనివాస్, సి.హెచ్ శిరీష, సి హెచ్ నవీన్, కర్నేడి శివ, దేశి రెడ్డి సతీష్, తేలు దొర, పెంకే జగదీష్, నంద్యాల జాన్, బస్వా దుర్గబాబు, యాగ సతీష్, అల్లు చందు, గుమ్మళ్ళ యేసు, దాసరి చిన్న, బావిశెట్టి బాబి, ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.