కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలసిన మాకినీడి శేషుకుమారి

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ ను జనసేన పార్టీ ఇంచార్జ్ పిఠాపురం నియోజకవర్గం శ్రీమతి మాకినీడి శేషుకుమారి మరియు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు.