22వ వార్డులో మన కోసం మన నాయకర్

నరసాపురం పట్టణం 22వ వార్డులో మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు, మరియు మాజీ శాసన సభ్యులు బండారు మాధవ నాయుడు, మరియు కొవ్వలి రామ్మోహన్ నాయుడు, తోట సీతామహాలక్ష్మి. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, గుబ్బల నాగరాజు, లక్కు శ్రీమన్నారాయణ, పోలిశెట్టి నళిని, చిన్నమిల్లి మమ్ము, కొప్పినీడి బాబ్జి, తోట అరుణ, కొప్పినీడి బాబాజీ, భారతి సురేష్ (కౌన్సిలర్), కొప్పినీడి రాంబాబు, కొప్పినీడి స్వామి నాయుడు, కొప్పినీడి సాయి, కొప్పినీడి వెంకట నరసయ్య, దూడే సత్యనారాయణ, మేళం రాఘవేంద్రరావు, మేళం భాస్కర్ రావు, చిట్టూరి పద్మజ, బిల్లు రాము, బిల్లు బాలాజీ, బిల్లు సురేష్, మద్దాల రాంబాబు, మంచేం సురేంద్ర, మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.