ఎస్సై విశ్వనాథ్ రెడ్డిని కలిసిన మర్రిపాడు జనసేన నేతలు

మర్రిపాడు మండలంలో ఇటీవల నూతనంగా ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన పి విశ్వనాథ్ రెడ్డిని మర్రిపాడు మండలం జనసేన నేతలు మర్యాద పూర్వకంగా కలిసి, శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల జనసేన అధ్యక్షురాలు ఒరుగంటి ప్రమీలా, మండల ప్రధానకార్యదర్శి గంటా అంజి, చిన్నా జనసైనికులు పాల్గొన్నారు.