ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో జనసేన పార్టీలో భారీ చేరికలు

జనసేన పార్టీ సిద్ధాంతాలకు మరియు అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున చేస్తున్న మంచి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోని 7,8 వార్డులకు చెందిన సుమారు 150 కుటుంబాలు హేమంత్ ఆధ్వర్యంలో ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. దాసరి రాజు మాట్లాడుతూ.. జనసేన ప్రభుత్వం రాగానే ఇచ్చాపురం మున్సిపాలిటీని ఒక మోడరన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాను అని మాట ఇచ్చారు. స్థానిక వ్యాపారస్తులకు మేలు జరిగే విధంగా జనసేన పార్టీ చూసుకుంటుందని చెప్పారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, 9 వార్డు 10 వ వార్డు ఇన్చార్జి లు సంతోష్ మహారణా, రోకళ్ల భాస్కర రావు, మరియు జాయినింగ్ సభ్యులు ముందుగా వీర మహిళలు, బైరమ్మ, హేమలత, పార్వతి, తులసమ్మ, చంద్రమ్మ దేవమ్మ, గంగమ్మ, లింగమ్మ దాలమ్మ, శాంతమ్మ, జమున, మీనమ్మ, జగ్గమ్మ, ఢీల్లమ్మ, మహాలక్ష్మి, బాలమ్మ, చిన్నమ్మ నాగమ్మ, జమున శ్రీ, రేణుకమ్మ, శ్యామలమ్మ, నారాయణమ్మ, జనసైనికులు ఢిల్లీ రావు, గణేష్, సోమేశ్, ధర్మ, రవి, శివ, బాలు, అనిల్ సత్తయ్య, సాయి, ఢిల్లీ, శేషు, గోపి, హేమంతు, గణేష్ రెడ్డి, పురుషోత్తం, జీవన్, హేమ, సుందర్, మోహన్, తరుణ్, మహేందర్, మరియు తదితరులు పాల్గొన్నారు.