తెలగంశెట్టి సత్యం భార్యకు అండగా మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో తెలగంశెట్టి సత్యం భార్య నడలేని పరిస్థితిలో ఉన్నారని తెలుసుకుని ఆ పెద్ద ఆవిడాకు నడవడానికి స్టాండ్ మరియు ఫ్రూట్స్ ఇచ్చిన రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ జనసేన పార్టీ తరుపున భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం కోరుకొండ మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ ముక్క రాంబాబు, కోరుకొండ మండల జనసేన పార్టీ కార్యదర్శి చదువు నాగు, కోరుకొండ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పోసిబాబు కోరుకొండ జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, దొడ్డి అప్పలరాజు, కోరుకొండ మండల జనసేన పార్టీ నాయకులు తన్నీరు తాతజీ, కోరుకొండ మండల సీనియర్ నాయకులు కొచ్చర్ల బాబి, కోరుకొండ మండల సోషల్ మీడియా ప్రతినిధి పెమ్మాడ సతీష్ తదితరులు పాల్గొన్నారు.