నాదెండ్లను కలిసిన మేడ గురుదత్

రాజానగరం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో క్రియాశీలక సభ్యులకు బీమా చెక్కులు అందజేయడానికి వచ్చిన జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని రాజమహేంద్రవరం షెల్టన్ హోటల్ దగ్గర మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గం రాజకీయ సమీకరణాల గురించి చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ జమాల్ సోను, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఐటి కో-ఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ, రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్నదొర, కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, సీతానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, దళిత నాయకులు బొబ్బరాడ వాసు, ఫరిజల్లిపేట జనసేన పార్టీ ఎంపిటిసి పల్లా నాగు,కోరుకొండ మండలం జనసేన పార్టీ కో-కన్వీనర్ ముక్క రాంబాబు, సీతానగరం మండలం జనసేన పార్టీ కో-కన్వీనర్ కాత సత్యనారాయణ, కోరుకొండ మండలం జనసేన పార్టీ సీనియర్ నాయకుడు చదువు ముక్తేశ్వరరావు, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ వీర మహిళ కందికట్ల అరుణ కుమారి, కోరుకొండ మండల సోషల్ మీడియా కన్వీనర్ రచపోతుల సురేష్.