జనసేన కార్యకర్తల సమావేశం

గుంటూరు: ఏటుకూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం జనసేన దిమ్మె వద్ద జరిగిన 16వ డివిజన్ ప్రెసిడెంట్ ఎన్నిక కోసం తప్పనిసరి జనసేన కార్యకర్తల సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో డేగల ఉదయ, దాసరి వాసు, శివలశెట్టి శ్రీను, కోన నాగార్జున, తన్నీరు రవి, ప్రతివాడ ఈశ్వర్ కుమార్, తన్నీరు గంగరాజు, నల్లక బుల్లోడు, తన్నీరు కృష్ణ, దిరిసాల విష్ణు, ప్రతివాడ గాంధారి తదిరులు పాల్గొనడం జరిగినది.