జనసేన ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్

  • మెగా క్రికెట్ టోర్నమెంట్ – జనసేన కప్ 2024

పిఠాపురం: రావివారిపోడు జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ – జనసేన కప్ 2024 ను ప్రారంభించి ఈ పండగను మరింత ఉత్సహంతో మరింత ఆనందంతో గడపాలని జనసేన పిఠాపురం ఇంచార్జి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన నాయకులు వేగిశెట్టి సూర్య నిఖిల్, మత్స అప్పాజీ, తెలగంశెట్టి వెంకటేశ్వరావు, మత్సకార నాయకులు కంబాల దాసు, పల్లేటి బాపన్న దొర, మర్రి దొరబాబు, గొల్లపల్లి వీరబాబు, పర్ల రాజా, తదితరులు మరియు రావివరిపొడు గ్రామా నాయకులు మరియు యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ – 50000, బండి బుజ్జి , బండి వరాలు – 25000, వేగిశెట్టి సూర్య నిఖిల్ – 10000, బండి రమణ – 5000, తెలగంశెట్టి పరమేష్ – క్రికెట్ బాల్స్ మరియు నిర్వాహకులు వేగిశెట్టి సూర్య నిఖిల్, బండి సునీల్, బొమ్మిడి విష్ణు, బండి కృప మరియు బృందం.