అయ్యప్పస్వామి సన్నిదానం కోసం మోటర్ పైపులు

బొడ్లపాడు అయ్యప్పస్వామి సన్నిదానం కోసం కొంచ గ్రామానికి చెందినటువంటి బోనంగి రమణమ్మ కుమారుడు అచ్చుత్ నాయుడు శ్రీను గురుస్వామి చేతులు మీదగా జనసేన నాయకులు వజ్రగడ జానికి మోటర్ పైపులు అందజేయడం జరిగింది.