కేశవదాసుపాలెంలో నా భూమి నా దేశం

కేశవదాసుపాలెం ఉండపల్లివారి మెరక గన్నబత్తుల వారి ఇంటి వద్ద, వినాయక గుడి దగ్గర రజకుల చెరువు వద్ద ఆజాద్ కా అమృత సరోవర్ లో అభివృద్ది చేసిన మంచి నీటి చెరువు వద్ద ప్రధాన మంత్రి పిలుపు మేరకు నా భూమి నా దేశం అనే కార్యక్రమంలో ఎన్.ఆర్.జి.ఎస్ సిబ్బంది, ఉపాధి కూలీలు, గ్రామ పెద్దలు, సర్పంచ్, వార్దు మెంబర్ల సమక్షంలో ప్రతిజ్ఞ చేసి, దేశం కోసం సేవ చేసిన అమర వీరులను స్మరించుకుని, భూదేవీ పూజా కార్యక్రమం చేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.