కాతేరు గ్రామంలో ‘నా సేన కోసం నా వంతు ‘

రాజమండ్రి రూరల్,జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాతేరు గ్రామంలో నా సేన కోసం నా వంతు’ నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో రూరల్ మండల కార్యదర్శి శ్రీమతి జి. రాజేశ్వరి, ఎస్.ఎన్ రాజు, సాయి, సురేంద్ర, తేజ మరియు వీర మహిళలు పాల్గొన్నారు.