పితాని ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’

ముమ్మిడివరం, రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ తాళ్లరేవు మండలం చొల్లంగి, చొల్లంగి పేట, జీ వేమవరం, పటవల గ్రామాల్లో నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో పాల్గొన్నారు వీరి వెంట జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, గుద్దటి జమ్మి, ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ముత్యాల జయలక్ష్మి, మండల అధ్యక్షులు అత్తిల బాబురావు, గోదశి పుండరీష్, జీ వేమవరం ప్రెసిడెంట్ పుణ్యమంతుల సూరిబాబు, ఇళ్ళ వీరా, దూడల స్వామి, కొమ్ము జి సుబ్రమణ్యం, సుంకర చంద్రరావు, టేకుమూడి త్రిమూర్తులు, చిక్కం రామచంద్రరావు, రాయపరెడ్డి బాబి, కనకాల పెద్దబాబు, కొమనబోయిన ప్రసాద్, కంది దుర్గాప్రసాద్, గండి అనిల్, గిడ్డి రత్నశ్రీ, కడికలపూడి ప్రసాద్, పాటి శ్రీను, దొమ్మేటి ప్రసాద్, రవి, నాతి నాగేశ్వరరావు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.