అన్న‌దాసు వెంక‌ట సుబ్బారావు ను అభినందించిన నాదెండ్ల

మంగళగిరి లోని రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారిని జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అన్న‌దాసు వెంక‌ట సుబ్బారావు మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో.. వెంక‌ట సుబ్బారావును 1002 క్రియాశీలక సభ్యత్వాలు చేయించినందుకు గాను నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.