కొమ్ముల రాముని సత్కరించిన నాదెండ్ల మనోహర్

పి. గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం అంబాజీపేట లో నియోజకవర్గ జనసేన పార్టీ సర్వ సభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. నియోజకవర్గం లో క్రియశీలక సభ్యత్వాలు అత్యధికంగా 660 చేసిన కొమ్ముల రాము ని శాలువాతో సత్కారించి అభినందించడం జరిగింది.