నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అక్కల రామమోహన రావు

హైదరాబాద్, పిఏసి చైర్మెన్ నాదెండ్ల మనోహర్ ని హైదరాబాద్ లో వారి ఇంటి వద్ద మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామమోహన రావు (గాంధి) మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మైలవరం నియోజకవర్గం పార్టీ బలోపేతానికి ఏమిచేయాలి జిల్లా, మండలం, గ్రామ కమిటీల పనితీరు గురించి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం పనితీరు గురించి చర్చించటం జరిగింది.