నందికొట్కూరు జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

నందికొట్కూరు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి 02/09 జన్మదినోత్సవం పురస్కరించుకొని నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలంలో నియోజకవర్గ నాయకులు జనసేన రాము మిత్ర బృందం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాదాపు 40 యూనిట్ల రక్తాన్ని కర్నూల్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు మరియు జనసేన పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ చింతా సురేష్ బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది, ఈ కార్యక్రమంలో రాయలసీమ వీర మహిళ ప్రాంతీయ కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి హసీనా బేగం, నియోజకవర్గ నాయకులు మానపాటి శ్రీనివాస్ గౌడ్ మరియు జనసేన కార్యకర్తలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం పురస్కరించుకొని నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలంలో నియోజకవర్గ నాయకులు జనసేన రాము మిత్ర బృందం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాదాపు 40 యూనిట్ల రక్తాన్ని కర్నూల్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు మరియు జనసేన పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ చింతా సురేష్ బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది, ఈ కార్యక్రమంలో రాయలసీమ వీర మహిళ ప్రాంతీయ కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి హసీనా బేగం, నియోజకవర్గ నాయకులు మానపాటి శ్రీనివాస్ గౌడ్ మరియు జనసేన కార్యకర్తలు భావన రాము, అశోక్, మహేష్, శ్రీను, మైల అశోక్, రాజేష్, హరి గౌడ్, ఎస్.ఎం బాషా, అరవింద్, హర్ష పాల్గొనడం జరిగింది.