జనసైనికుని కుటుంబానికి అండగా నరసాపురం జనసేన

రాజానగరం నియోజకవర్గం నరసాపురం గ్రామంలో ఇటీవల కోనేటిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మరణించిన యువకుడు కాళ్ల సురేష్ తండ్రి కాళ్ల ఆదినారాయణని కలసి గ్రామంలోని జనసైనికులు సేకరించిన ధనసహాయాన్ని ఆదివారం అందించిన జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ మరియు నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ మేడ గురుదత్ మరియు జనసైనికులు.