నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేతలు

రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను రాజమండ్రిలో మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, రాష్ట్ర జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ వీరితో పాటు నియోజకవర్గం ఇంచార్జ్ లు, మహిళా ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.