ఒంగోలు 38వ డివిజన్ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

ఒంగోలు, 73 వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా 38వ డివిజన్ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మలగా రమేష్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.