బొడ్లంక గ్రామంలో ఎన్.డి.ఏ కూటమి ఇంటింటి ప్రచారం

అడ్డతీగల మండలం, బొడ్లంక గ్రామంలో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. జనసేన, తెలుగుదేశం, బిజెపి, పార్టీలు ఉమ్మడి అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మిరియాల శిరీష దేవి గారు ఎన్నికల గుర్తు సైకిల్ అరకు పార్లమెంటరీ ఎంపీ శ్రీమతి కొత్తపల్లి గీత ఎన్నికల గుర్తు కమలం ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, చెదల అంజి, సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.