నెల్లిమర్ల నియోజకవర్గం మండలాల అధ్యక్షులకు ఘనంగా సన్మానం

నెల్లిమర్ల నియోజకవర్గం మండలాల అధ్యక్షులు సన్మాన కార్యక్రమం శుక్రవారం డెంకాడ మండలం చింతలవలస గ్రామంలో దిండి రామారావు, పిన్నింటి రాజారావు, తొత్తడి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నాలుగు మండలాల అధ్యక్షులుకి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి పాలవలస యశస్వి, బాబు పాలూరి, తుమ్మె లక్ష్మీరాజ్, బుర్ల విజయ శంకర, నెల్లిమర్ల మండలం అధ్యక్షులు పతివాడ అచ్చం నాయుడు, డెంకాడ మండలం అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, భోగాపురం మండలం అధ్యక్షులు వందనాల రమణ, పూసపేట రేగ మండల అధ్యక్షులు జలపారి, అప్పుడు దొర, మత్స్యకార విభాగం కారి అప్పల రాజు, ఈ కార్యక్రమానికి హొస్ట్గా చేసిన దుక్క అప్పలరాజు, జమ్మి రాజు, పైల శంకర్, రామలక్ష్మణులు, బత్తుల రామారావు, అట్టాడ ప్రమీల, పిల్ల నాని, బుజ్జి జానకిరామ్, శేఖర్, సంతోష్, కురేన సంతోష్, బుడి కృష్ణారావు, నెల్లిమర్ల నియోజకవర్గం జనసైనికులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.