జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా జనసేన నాయకులు కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ పొలిటికల్ అఫ్ఫైర్స్ కమిటి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడ్ మరియు తెలంగాణ రాష్ట్ర నాయకులు శ్రీ రాం తళ్ళూరి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళ చైర్మన్ కావ్య, వైస్ చైర్మన్ నిహారిక నాయుడు, అర్గనైజింగ్ సెక్రెటరీ లిఖిత, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు రామకృష్ణ మరియు జనసేన కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.