నిడదవోలు జనసేన మండల స్థాయి ఆత్మీయ కలయిక

నిడదవోలు, మండల స్థాయి ఆత్మీయ కలయిక నిడదవోలు మండలం తిమ్మారాజుపాలెం గ్రామంలో శ్రీ పద్మావతి తిరుచానూరు ఫంక్షన్ హాలునందు జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా సహాయ కార్యదర్శి శ్రీ పాలా వీరాస్వామి, నిడదవోలు మండల అధ్యక్షులు శ్రీ పోలిరెడ్డి వెంకటరత్నం, పెండ్యాల ఎం.పి.టి.సి.ఇంద్ర గౌడ్, పోలిరెడ్డి రాంబాబు, రంగ రమేష్, గ్రంధి వెంకట్, మరియూ నిడదవోలు మండలంలోని ఉన్న గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.