కళ్యాణదుర్గం మండలం జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మండలం జనసేన నాయకులతో ఆత్మీయ సమావేశం జరిగినది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళాలని చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.