రైతు భరోసా యాత్రలో భోజన సదుపాయం ఏర్పాటు చేసిన ఎన్.ఆర్.ఐ

మండపేట: శనివారం మండపేటలో జరిగిన జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమంలో సుమారు పదివేల మందికి ఎన్.ఆర్.ఐ స్వామి అని శెట్టి భోజనం ఏర్పాటు చెయడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన పార్టీ తరపున ఎన్.ఆర్.ఐ స్వామి అని శెట్టి కి
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేడం జరిగింది.