బి ఆర్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలసిన పి. ఫిరోజ్ ఖాన్

గుంతకల్ నియోజకవర్గం: మైనార్టీ నాయకులు పి. ఫిరోజ్ ఖాన్ జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గం బీసీ నాయకులు బి ఆర్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అలాగే ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. బిఆర్ నాయుడు జనసేన పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తానని అలాగే బిఆర్ నాయుడు అన్నగారితో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.