అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపిన పాలకొల్లు జనసేన

పాలకొల్లు, అమరావతి రైతుల మహా పాదయాత్రలో అఖిలపక్ష నాయకులతో పాటు జనసేన నాయకులు, వీరమహిళలతో కలసి స్వాగతం పలికి మద్దతుగా పాలకొల్లు నియోజకవర్గం జనసేన పార్టీ తరపున సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.