జనంకోసం జనసేన 314వ రోజు

  • వనరక్షణలో భాగంగా 1200 మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 314వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో గోకవరం మండలం, కామరాజుపేట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం 1200 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 76095 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల కార్యదర్శి నీలం నాగేంద్ర, కామరాజుపేట గ్రామం నుండి నీలం నాని, రాజమంద్రపు వీర వెంకట సత్యనారాయణ, గుర్రం తాతాజీ, జాజుల అశోక్, ఏడాకుల లోవ శంకర్, ముక్కరాజు, కరణం వెంకట్, పరిపల్లి రాము, గుర్రం తాతాజీ, జెట్టి రాజు, సీతిన అనిల్, బలిరెడ్డి రాకేష్, గొంతిన వీర్రాజు, వెలుగుల రాజేష్, ఏడాకుల ప్రసాద్, నీలం రమేష్, మరిడి రాజు, గుర్రం పెద్దకాపు, కరణం వెంకట రమణ, కొత్తపల్లి నుండి గ్రామ అధ్యక్షులు సోలా అంజిబాబు, మాదారపు ధర్మేంద్ర, మాదారపు విక్రమ్, పువ్వల శ్రీదేవి, వేముల దేవి, వేముల రమణమూర్తి, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా శనివారం కామరాజుపేట గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన గాఢ వీరబాబు కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.