Saluru: అగ్ని ప్రమాద బాధితులకు భరోసా ఇచ్చిన పాలవలస యశస్వి

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం జక్కువ గ్రామంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దానిని పరామర్శించడానికి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి అక్కడికి చేరుకుని మృతుల కుటుంబాలకు భరోసాగా నిలిచారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.