పలువురిని పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, కరప, ప్రాంతాలలో ఇటీవల మరణించిన, మరియు అనారోగ్యంతో ఉన్నవారిని, ప్రమాదాల్లో గాయపడిన వారిని వివిధ కారణాలవల్ల చందమామ ఆసుపత్రి, గవెర్నమెంట్ ఆసుపత్రి, మెడికవర్ ఆసుపత్రిలలో ఉన్న జనసేన నాయకులు, జనసైనికులను, వారి కుటుంసభ్యులను జనసేన పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పరామర్శించారు.