జనసైనికులను అభినందించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలలో భాగంగా గురువారం కాకినాడ, కాజులూరు ప్రాంతాల్లో జరిగిన రక్తదాన శిబిరాల్లో పాల్గొని జనసైనికులను అభినందించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.