నూతన జనసేన కార్యాలయాన్ని ప్రారంభించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్: జనసేన పార్టీ ఇన్చార్జి మరియు పిఎసి సభ్యులు పంతం నానాజీ గురువారం నూతన జనసేన కార్యాలయాన్ని ప్రారంభించారు. జనసేన పార్టీ ఆహ్వానం మేరకు గురువారం పిఠాపురం నుండి పి ఎస్ ఎన్ మూర్తి వెళ్లి నానాజీ గారికి శుభాకాంక్షలు తెలియజేయడమైనది.