పలుకుటుంబాలను పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్, కరప మండలం కరప, వేళంగి, గొడ్డెటిపాలెం గ్రామాల్లో ఇటీవల మరణింంచిన, మరియు ప్రమాదాల్లో గాయపడిన, అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్న వారిని నేడు వారి గ్రామాలకి వెళ్ళి పరామర్శించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.