అయ్యప్పస్వాముల పడిపూజ మహోత్సవంలో పాల్గొన్న మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో అంగరంగవైభవంగా జరిగిన అయ్యప్పస్వాముల పడిపూజ మహోత్సవంలో శ్రీరంగపట్నం గ్రామ జనసేన శ్రేణుల ఆహ్వానం మేరకు పడిపూజా మహోత్సవంలో అయ్యప్ప స్వామిని దర్శించుకుని ₹5000/- రూపాయలు విరాళం ఇచ్చిన రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్. ఈ కార్యక్రమంలో శ్రీరంగపట్నం జనసేన కార్యకర్తలు తన్నీరు తాతాజీ, యల్లాపు మురళి కృష్ణ, యావకుల చలపతి, యావకుల శ్రీనివాస్, కుర్ల బాలరాజు, కుర్ల అజయ్, తనకాల అజయ్, బొబ్బిలి సత్తిబాబు, బొడ్డేటి దుర్గ, కోనాల కుమార్, ముత్యాల రత్నాజీ, మద్దాల గంగాధర్, అడప అంజిబాబు, గొల్లకోటి రమేష్, జాజుల వెంకట రామకృష్ణ, కోలో జాను ప్రసాద్, చినికి సాయి, పోకల శ్రీను, యావకుల భగవాన్, ముత్యాల కల్కి, సూరిశెట్టి పండు, ముత్యాల శివ, కర్రి శ్రీను, పూసల స్వామి, గొల్లకోటి కృష్ణ, పాలకంశెట్టి దుర్గ, అడపా తాతిలు, చందం సూరన్న, చదువు ముత్తేశ్వరరావు, చదువు నాగు, దేవన్ కృష్ణ, తెలగంశెట్టి శివరామకృష్ణ, గానుగూడెం పోసి బాబు, సూర్య యాదవ్, శ్రీరంగపట్నం జనశ్రేణులు పాల్గొన్నారు.