కుటుంబ సభ్యులను కోల్పోయిన.. పలు కుటుంబాలను పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ నియోజకవర్గం, పెద్దాపురప్పాడు ప్రాంతంలో ఆకస్మిక మరణం చెందిన జనసేన పార్టీ పెద్దాపురప్పాడు ఎంపీటీసీ అత్తగారు పబ్బినిడి సీతయమ్మ కుటుంబ సబ్యులను, సావరంలో అనారోగ్యంతో మృతి చెందిన యాళ్ల వీరబాబు గంగనపల్లి కుటుంబ సబ్యులను, అనారోగ్యంతో మృతి చెందిన గంధం వెంకటేశ్వర్లు కుటుంబ సబ్యులను వారి గ్రామాల్లోని ఇళ్లకు వెళ్ళి పరామర్శించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.