క్షీరాభిషేక లింగ దర్శన కార్యక్రమంలో పాల్గొన్న పితాని దంపతులు

ముమ్మిడివరం: కార్తీకమాసం సందర్బంగా బ్రహ్మకుమారీస్ అమలాపురం వారి ఆధ్వర్యంలో భట్నవిల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన ఈశ్వరానుభూతికై క్షీరాభిషేక లింగ దర్శనం కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని వారు ఏర్పాటు చేసిన శివలింగాలను దర్శించి జ్యోతి ప్రజ్వలన చేసిన జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ మరియు వారి సతీమణి సరస్వతి.