పవనన్న చేనేత బాట-చీరాల నియోజకవర్గం 36వ రోజు

చీరాల: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సూచనలతో “పవనన్న చేనేత బాట-చీరాల నియోజకవర్గం” 36వ రోజు పర్యటన శనివారం వేటపాలెం మండలం, దేశాయి పేట పంచాయతీ పరిధిలో రామా నగర్ కాలనీలో కర్ణ కిరణ్ తేజ్ అధ్వర్యంలో పూర్తయింది.

ఒంగోలు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొత్త పట్టణ మండల అధ్యక్షులు నున్నా జానకిరామ్ ప్రత్యేకంగా ఈ పవనన్న చేనేత బాట కార్యక్రమంనకు సంబంధించి కిరణ్ తేజ్ ను అభినందించడానికి వచ్చి ఈ క్షేత్రస్థాయి పర్యటనలో భాగస్వామ్యులు అయినారు.